కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు
ABN , First Publish Date - 2020-06-19T21:40:13+05:30 IST
సూర్యాపేట: చింతలపాలెం మండలం వజినేపల్లి పుష్కర్ ఘాట్ దగ్గర.. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
![కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సూర్యాపేట: చింతలపాలెం మండలం వజినేపల్లి పుష్కర్ ఘాట్ దగ్గర.. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైనవారు వేణుగోపాల్ (18), నాగేంద్ర (14)గా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.