LIVE: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం

ABN , First Publish Date - 2020-06-25T13:20:49+05:30 IST

LIVE: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం

LIVE: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. పదివేల మార్క్‌ను దాటింది.  దేశంలోనే కరోనా వ్యాప్తిలో అగ్రస్థానానికి చేరుకున్నాము. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు 20 వేల మార్క్‌కు చేరాయి. కరోనా ఇంత విలయతాండం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి...ముందు ముందు ఏ విధమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా...లేక ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారా?...ఇదే అంశాలపై ఏబీఎన్ మార్నింగ్‌ ఇష్యూలో నిర్వహించిన చర్చలో జనరల్ ఫిజీషియన్, డాక్టర్ ప్రభుకుమార్, టీడీపీ నేత శ్రవణ్‌కుమార్, ఎనలిస్ట్ విక్రమ్ పోలా, తెలంగాణ బీజేపీ జనరల్ సెక్రెటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated Date - 2020-06-25T13:20:49+05:30 IST