టీజీయూజీ సెట్‌ పలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-06-23T09:47:16+05:30 IST

ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు నిర్వహించిన టీజీయూజీ సెట్‌ 2020 పలితాలను ఆ విద్యా సంస్థల కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానంలోనే సీట్లు

టీజీయూజీ సెట్‌ పలితాలు  విడుదల

హైదరాబాద్‌,జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):  ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు నిర్వహించిన టీజీయూజీ సెట్‌ 2020 పలితాలను ఆ విద్యా సంస్థల కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానంలోనే  సీట్లు కేటాయిస్తామని తెలిపారు. జూన్‌ 25 నుంచి జూలై 10వరకు సర్టిఫికెట్ల పరీక్షల ఉంటుందన్నారు.   కట్టడి ప్రాంతాల్లో  నివసిస్తున్న అభ్యర్ధులు తమ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

Updated Date - 2020-06-23T09:47:16+05:30 IST