బత్తాయిలను ప్రభుత్వమే కొనాలి: రైతాంగ సమితి
ABN , First Publish Date - 2020-04-12T09:31:11+05:30 IST
బత్తాయిలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటయ్య శనివారం డిమాండ్ చేశారు. లాక్డౌన్ వల్ల నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదని విమర్శించారు.

హైదరాబాద్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): బత్తాయిలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటయ్య శనివారం డిమాండ్ చేశారు. లాక్డౌన్ వల్ల నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో బత్తాయిలను పండించిన రైతులు నష్టపోతున్నారని తెలిపారు.