తొలి రోజు 20 నామినేషన్ల దాఖలు
ABN , First Publish Date - 2020-11-19T08:11:57+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికలకు బుధవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు 20
![తొలి రోజు 20 నామినేషన్ల దాఖలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జీహెచ్ఎంసీ ఎన్నికలకు బుధవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు 20 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు ప్రకటించారు. వివిధ పార్టీలకు చెందిన 17 మంది అభ్యర్థులు ఈ నామినేషన్లు వేసినట్లు పేర్కొన్నారు.
దాఖలైన నామినేషన్లలో బీజేపీ-2, కాంగ్రెస్-3, టీఆర్ఎస్-6, టీడీపీ-5, స్వతంత్రులు-3, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి ఒక్కోటి చొప్పున వచ్చాయని వెల్లడించారు.