మహబూబాబాద్లో ఎలుగుబంటి సంచారం
ABN , First Publish Date - 2020-05-08T18:40:52+05:30 IST
మహబూబాబాద్లో ఎలుగుబంటి సంచారం
![మహబూబాబాద్లో ఎలుగుబంటి సంచారం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020050801091561/05082020131024n93.gif)
మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూర్ మండలం నాంచారి మడూరులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. గత రాత్రి గ్రామంలో ఎలుగుబంటి సంచరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. గ్రామంలో ఎలుగుబంటి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.