మహబూబాబాద్‌లో ఎలుగుబంటి సంచారం

ABN , First Publish Date - 2020-05-08T18:40:52+05:30 IST

మహబూబాబాద్‌లో ఎలుగుబంటి సంచారం

మహబూబాబాద్‌లో ఎలుగుబంటి సంచారం

మహబూబాబాద్‌: జిల్లాలోని తొర్రూర్‌ మండలం నాంచారి మడూరులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. గత రాత్రి గ్రామంలో ఎలుగుబంటి సంచరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. గ్రామంలో ఎలుగుబంటి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2020-05-08T18:40:52+05:30 IST