గుండుపిన్నుపై ‘పరిగెత్తే పడతి’ !
ABN , First Publish Date - 2020-03-08T10:59:57+05:30 IST
జగిత్యాలలోని తులసీనగర్కు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్భుత ప్రతిభను చాటాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని

జగిత్యాలలోని తులసీనగర్కు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్భుత ప్రతిభను చాటాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్న రీతిలో గుండుపిన్నుపై 0.09 మిల్లీ గ్రాముల బంగారంతో పరిగెత్తే మహిళ విగ్రహాన్ని తయారు చేసి అబ్బురపరిచాడు. ఈ విగ్రహ తయారీకి 18 గంటల సమయాన్ని తీసుకున్నట్లు దయాకర్ తెలిపాడు.
జగిత్యాల, ఆంధ్రజ్యోతి