గుండుపిన్నుపై ‘పరిగెత్తే పడతి’ !

ABN , First Publish Date - 2020-03-08T10:59:57+05:30 IST

జగిత్యాలలోని తులసీనగర్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ అద్భుత ప్రతిభను చాటాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని

గుండుపిన్నుపై  ‘పరిగెత్తే పడతి’ !

జగిత్యాలలోని తులసీనగర్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ అద్భుత ప్రతిభను చాటాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్న రీతిలో గుండుపిన్నుపై 0.09 మిల్లీ గ్రాముల బంగారంతో పరిగెత్తే మహిళ విగ్రహాన్ని తయారు చేసి అబ్బురపరిచాడు. ఈ విగ్రహ తయారీకి 18 గంటల సమయాన్ని తీసుకున్నట్లు దయాకర్‌ తెలిపాడు. 

జగిత్యాల, ఆంధ్రజ్యోతి 

Updated Date - 2020-03-08T10:59:57+05:30 IST