లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లోనూ..

ABN , First Publish Date - 2020-05-09T14:10:57+05:30 IST

గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులు భౌతిక దూరం పాటించాల్సిందేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లోనూ..

ఖమ్మం, (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులు భౌతిక దూరం పాటించాల్సిందేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఖమ్మంలో పోలీసుల ఆధ్వర్యంలో 1000మంది ఆటోడ్రైవర్లకు నిత్యావసరాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

Updated Date - 2020-05-09T14:10:57+05:30 IST