ఒంటికన్నుతో శిశువు జననం
ABN , First Publish Date - 2020-08-09T01:27:24+05:30 IST
ఒంటికన్నుతో శిశువు జననం
మంచిర్యాల: జిల్లాలోని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు ఒంటి కన్నుతో మగ శిశువు జన్మించాడు. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన శంకర్ భార్య ప్రియాంక ను ప్రసవం కోసం చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. సాధారణ ప్రసవం జరిగింది. కాగా ఒంటి కన్నుతో ఉన్న శిశువుకు ఆమె జన్మనిచ్చింది. ఒంటి కన్నుతో పుట్టిన ఈ వింత శిశువు పుట్టిన కొంతసేపటి తర్వాత చనిపోయింది.