కొత్త ఏడాదే పీసీసీ చీఫ్‌ ఎంపిక: ఠాగూర్‌

ABN , First Publish Date - 2020-12-30T08:32:03+05:30 IST

కొత్త ఏడాదిలోనే తెలంగాణ పీసీసీ అధ్య్గక్షుడిని ప్రకటిస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ తెలిపారు. అయితే స్పష్టంగా ఫలానా తేదీన ప్రకటిస్తామని మాత్రం చెప్పలేమని ఆయన వెల్లడించారు

కొత్త ఏడాదే పీసీసీ చీఫ్‌ ఎంపిక: ఠాగూర్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొత్త ఏడాదిలోనే తెలంగాణ పీసీసీ అధ్య్గక్షుడిని ప్రకటిస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ తెలిపారు. అయితే స్పష్టంగా ఫలానా తేదీన ప్రకటిస్తామని మాత్రం చెప్పలేమని ఆయన వెల్లడించారు. కొత్త సంవత్సరంలో మాత్రం తప్పక ప్రకటిస్తామని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.

Updated Date - 2020-12-30T08:32:03+05:30 IST