ఇంటి వద్దనే బోనం సమర్పించండి: తమిళిసై
ABN , First Publish Date - 2020-07-20T09:27:40+05:30 IST
ప్రజలందరిపై మహంకాళీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
![ఇంటి వద్దనే బోనం సమర్పించండి: తమిళిసై](https://media.andhrajyothy.com/appimg/galleries/20200720812/07202020035545n96.jpg)
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరిపై మహంకాళీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటి వద్దనే అమ్మవారికి బోనాలు సమర్పించాలని, సంతోషంగా పండుగ జరుపుకోవాలని గవర్నర్ చెప్పారు.