శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-08-18T15:08:25+05:30 IST

భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

నిజామాబాద్: భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 61,390 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 800 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(90 టీఎంసీలు) కాగా... ప్రస్తుత నీటిమట్టం 1080.10 అడుగులకు(52టీఎంసీలు) చేరింది. 

Updated Date - 2020-08-18T15:08:25+05:30 IST