పూర్తి వేతనం ఇవ్వండి: సెర్ప్‌ జేఏసీ

ABN , First Publish Date - 2020-05-29T09:47:47+05:30 IST

పూర్తి వేతనం ఇవ్వండి: సెర్ప్‌ జేఏసీ

పూర్తి వేతనం ఇవ్వండి: సెర్ప్‌ జేఏసీ

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): అత్యవసర సేవలందిస్తున్న తమకు పూర్తి వేతనం ఇవ్వాలని, లేదా తాము కాంట్రాక్టు ఉద్యోగులమైనందున 10 శాతమే వేతన కోత విధించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవోకు సెర్ప్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమ వేతనంలో 50 శాతం కోత విధించవద్దని జేఏసీ నేతలు కె.గంగాధర్‌రెడ్డి, నర్సయ్య విన్నవించారు.

Updated Date - 2020-05-29T09:47:47+05:30 IST