పులిచింతలకు కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2020-07-16T02:37:47+05:30 IST
పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 41.75 టీఎంసీలుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం
![పులిచింతలకు కొనసాగుతున్న వరద](https://media.andhrajyothy.com/appimg/galleries/2020071509052521/07152020210739n74.jpg)
సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 41.75 టీఎంసీలుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 136.97 అడుగులు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 12,137 క్యూసెక్కులు కాగా, మొత్తం అవుట్ ఫ్లో 100 క్యూసెక్కులుగా ఉంది.