పోలీసుల ఆంక్షలపై విశ్రాంత ఐఏఎస్‌ వ్యాజ్యం

ABN , First Publish Date - 2020-02-20T10:03:07+05:30 IST

శాంతియుత ధర్నాలు, ర్యాలీలపై పోలీసుల ఆంక్షలను ప్రశ్నిస్తూ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి షఫీకుజ్జమాన్‌, మరొకరు కలిసి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి

పోలీసుల ఆంక్షలపై విశ్రాంత ఐఏఎస్‌ వ్యాజ్యం

శాంతియుత ధర్నాలు, ర్యాలీలపై పోలీసుల ఆంక్షలను ప్రశ్నిస్తూ  విశ్రాంత ఐఏఎస్‌ అధికారి షఫీకుజ్జమాన్‌, మరొకరు కలిసి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ సీపీలకు నోటీసులు జారీచేసింది. 

Updated Date - 2020-02-20T10:03:07+05:30 IST