వైద్యం వికటించి పేషేంట్ మృతి.. ఆస్పత్రి నిర్వాహకుల పరారీ
ABN , First Publish Date - 2020-06-22T04:32:48+05:30 IST
రాజేంద్రనగర్ పీఎస్ పరిధి అత్తాపూర్లో దారుణం జరిగింది. వైద్యం వికటించి ముత్యాలు అనే...
![వైద్యం వికటించి పేషేంట్ మృతి.. ఆస్పత్రి నిర్వాహకుల పరారీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధి అత్తాపూర్లో దారుణం జరిగింది. వైద్యం వికటించి ముత్యాలు అనే పేషేంట్ మృతి చెందారు. శ్రీ సూర్య హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. మృతుడి బంధువుల ఆందోళనతో ఆసుపత్రి నిర్వాహకులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.