సెంటిమెంటు కాదు.. పరిష్కారం కావాలి: తమ్మినేని
ABN , First Publish Date - 2020-12-20T08:11:20+05:30 IST
ప్రధాని మోదీ.. సెంటిమెంటును పక్కనబెట్టి తక్షణమే రైతు వ్యతిరేక వ్యవసాయ

ప్రధాని మోదీ.. సెంటిమెంటును పక్కనబెట్టి తక్షణమే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.