ఎంత దూరం వెళ్లినా.. తెలంగాణ బిడ్డనే

ABN , First Publish Date - 2020-03-16T09:55:14+05:30 IST

‘ఎంత దూరం వెళ్లినా తెలంగాణ బిడ్డనే. నేను అందరి వాడిని’ అని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తా త్రేయ అన్నారు. తన పీఏ మహేష్‌ వివాహానికి హాజరయ్యేందుకు ఆయ న

ఎంత దూరం వెళ్లినా.. తెలంగాణ బిడ్డనే

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

మంచిర్యాల, మార్చి 15: ‘ఎంత దూరం వెళ్లినా తెలంగాణ బిడ్డనే. నేను అందరి వాడిని’ అని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తా త్రేయ అన్నారు. తన పీఏ మహేష్‌ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన ఆదివారం మంచిర్యాలకు వచ్చారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ మెమోరియల్‌ నర్సింగ్‌ కళాశాల స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టా లు అందజేశారు. సాయంత్రం ఆయ నకు పౌర సన్మానం జరిగింది. 

Updated Date - 2020-03-16T09:55:14+05:30 IST