గైడ్‌లైన్స్‌ పాటిస్తే అందరికీ సౌకర్యం: ఎంపీ కొత్త ప్రభాకర్‌

ABN , First Publish Date - 2020-05-18T18:21:24+05:30 IST

గైడ్‌లైన్స్‌ పాటిస్తే అందరికీ సౌకర్యం: ఎంపీ కొత్త ప్రభాకర్‌

గైడ్‌లైన్స్‌ పాటిస్తే అందరికీ సౌకర్యం: ఎంపీ కొత్త ప్రభాకర్‌

సంగారెడ్డి: ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ పాటిస్తే అందరికీ సౌకర్యమని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కాలుష్యంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భౌతికదూరం, శానిటైజేషన్‌, మాస్కులు తప్పనిసరి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-18T18:21:24+05:30 IST