ఆర్కే 5బీ గనిలో ప్రమాదంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరా
ABN , First Publish Date - 2020-09-03T16:35:10+05:30 IST
మంచిర్యాల: ఆర్కే 5బీ గనిలో ప్రమాదంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మంచిర్యాల: ఆర్కే 5బీ గనిలో ప్రమాదంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్మికుడి మృతి పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.