ఆ ప్రచారాన్ని ఖండించండి: మావోయిస్టులు

ABN , First Publish Date - 2020-05-17T09:34:14+05:30 IST

మావోయిస్టులు ఆదివాసీల నుంచి నిత్యావసర సరుకులు లాక్కుపోతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ చేస్తున్న తప్పుడు...

ఆ ప్రచారాన్ని ఖండించండి: మావోయిస్టులు

చర్ల,  మే 16: మావోయిస్టులు ఆదివాసీల నుంచి నిత్యావసర సరుకులు లాక్కుపోతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు  భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ శనివారం మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. కరోనా పేరుతో పాలకులు వేల కోట్లు దోచుకోవడాన్ని ఖండించాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-17T09:34:14+05:30 IST