మంచిర్యాల జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-21T23:09:29+05:30 IST

మంచిర్యాల జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య

మంచిర్యాల జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య

మంచిర్యాల: జిల్లాలోని ఓ రైతు ప్రాణాన్ని మేడిగడ్డ బ్యాక్ వాటర్ బలితీసుకుంది. పంట నష్టంతో  కోటపల్లి  మండలం పుల్లగామలో కామ లింగయ్య(60) అనే కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 10 ఎకరాలు కౌలుకి పత్తి నాటాడు. ఇటీవలే బ్యాక్ వాటర్‌లో పంట పూర్తిగా దెబ్బతినడంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

Updated Date - 2020-09-21T23:09:29+05:30 IST