ప్రేమ పెళ్లి చేసుకునేందుకు కొండగట్టుకు వెళ్తుండగా...
ABN , First Publish Date - 2020-10-12T20:05:01+05:30 IST
యాదాద్రి: చౌటుప్పల్లో కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆ కారు పలు వాహనాలను ఢీకొట్టింది
![ప్రేమ పెళ్లి చేసుకునేందుకు కొండగట్టుకు వెళ్తుండగా...](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
యాదాద్రి: చౌటుప్పల్లో కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆ కారు పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పెట్రోల్ లీకవ్వడంతో ఒక స్కూటీ దగ్ధమైంది. ప్రేమ పెళ్లి చేసుకునేందుకు కొండగట్టుకు వెళ్తుండగా ప్రేమ జంట వెళుతుండగా.. వారి వాహనాన్ని కారు ఢీకొట్టింది. మృతులు రంగారెడ్డి జిల్లా మన్నెగూడ వాసులుగా గుర్తించారు.