వెటర్నరీ కౌన్సిల్‌ సభ్యుడిగా లక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2020-12-20T08:13:33+05:30 IST

వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.

వెటర్నరీ కౌన్సిల్‌ సభ్యుడిగా లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. పశుసంవర్థక శాఖకు, పాడి రైతులకు ఆయన చేసిన సేవలను గుర్తించి.. సీఎం కేసీఆర్‌ చేసిన సిఫారసుతో వెటర్నరీ కౌన్సిల్‌లో ఆయనకు చోటు దక్కింది.  


Updated Date - 2020-12-20T08:13:33+05:30 IST