చేతి వృత్తుల వారిని ఆదుకోవాలి: ఎల్.రమణ
ABN , First Publish Date - 2020-09-05T19:43:59+05:30 IST
చేతి వృత్తుల వారిని ఆదుకోవాలి: ఎల్.రమణ
![చేతి వృత్తుల వారిని ఆదుకోవాలి: ఎల్.రమణ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020090501552551/09052020141325n23.jpg)
హైదరాబాద్: అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించాలని టీడీపీ సీనియర్ నేత ఎల్.రమణ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన చేతి వృత్తుల వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చించాలని సూచించారు. కరోనా బాధితులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైయిందన్నారు.