రైతుబంధు సర్వరోగ నివారిణి కాదు: కోదండరెడ్డి

ABN , First Publish Date - 2020-03-13T09:07:02+05:30 IST

‘రైతుబంధు’ సర్వరోగ నివారిణి కాదని ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రైతు, వ్యవసాయ అంశాలపై మంత్రి హరీశ్‌ అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు.

రైతుబంధు సర్వరోగ నివారిణి కాదు: కోదండరెడ్డి

హైదరాబాద్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘రైతుబంధు’ సర్వరోగ నివారిణి కాదని ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు.  రైతు, వ్యవసాయ అంశాలపై మంత్రి హరీశ్‌ అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. నీలం తుపాను వచ్చినప్పుడు హెక్టారుకు 10వేల చొప్పున అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిహారం చెల్లించిందన్నారు. 

Updated Date - 2020-03-13T09:07:02+05:30 IST