పీపీఈ కిట్లు అందించిన కేఎంసీ పూర్వ విద్యార్థులు

ABN , First Publish Date - 2020-05-09T09:41:22+05:30 IST

వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల 1986 బ్యాచ్‌ విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి రూ. 8 లక్షల విలువైన వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, శానిటైజర్లను అందించారు. పూర్వ విద్యార్థుల్లో డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్

పీపీఈ కిట్లు అందించిన కేఎంసీ పూర్వ విద్యార్థులు

వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల 1986 బ్యాచ్‌ విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి రూ. 8 లక్షల విలువైన వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, శానిటైజర్లను అందించారు. పూర్వ విద్యార్థుల్లో డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రస్తుతం కాళోజీ నారాయణరావు వర్సిటీ రిజిస్ర్టార్‌గా ఉన్నారు. చల్లా అజిత్‌, మిర్యాల వినోద్‌, పరంజిత్‌సింగ్‌, విశాల్‌, వేణురెడ్డి, శ్రీనివాసన్‌, రాజేశ్‌కుమార్‌ అమెరికాలో వైద్యులుగా స్థిరపడ్డారు.

Updated Date - 2020-05-09T09:41:22+05:30 IST