కేరళ తరహా ప్యాకేజీని ప్రకటించాలి: చాడ
ABN , First Publish Date - 2020-03-21T09:32:58+05:30 IST
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీతో పాటు కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని సీఎం కేసీఆర్ ప్రకటించాలని
![కేరళ తరహా ప్యాకేజీని ప్రకటించాలి: చాడ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీతో పాటు కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని సీఎం కేసీఆర్ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.