వానరాలకు అరటిపండ్లు పెట్టిన కేసీఆర్
ABN , First Publish Date - 2020-09-14T00:07:31+05:30 IST
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకుని తిరుగు వెళ్తున్న సమయంలో..
![వానరాలకు అరటిపండ్లు పెట్టిన కేసీఆర్](https://media.andhrajyothy.com/appimg/galleries/202009130636457/09132020183719n85.jpg)
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఆయనకు వానరాలు కనిపించాయి. వానరాలు కనిపించగానే టూరిజం హోటల్ దగ్గర కాన్వాయ్ను ఆపించారు. ఆ సమయంలో తన చుట్టూ చేరిన వానరాలకు సీఎం కేసీఆర్ అరటిపండ్లను అందించారు.