నిజామాబాద్ జడ్పీ చైర్మన్ను అభినందించిన కేసీఆర్
ABN , First Publish Date - 2020-10-03T09:27:52+05:30 IST
దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీరాజ్ స్వశక్తీకరణ్ అవార్డుకు ఎంపికైన నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠల్రావును సీఎం కేసీఆర్
![నిజామాబాద్ జడ్పీ చైర్మన్ను అభినందించిన కేసీఆర్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020100303583/10032020035646n6.jpg)
హైదరాబాద్, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీరాజ్ స్వశక్తీకరణ్ అవార్డుకు ఎంపికైన నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠల్రావును సీఎం కేసీఆర్ అభినందించారు. వర్చువల్ మీట్లో శుక్రవారం కేంద్రం పురస్కారాన్ని అందించిది. ఈ సందర్భంగా విఠల్రావుతోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు.