కరీంనగర్‌లో మళ్లీ కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-06-21T15:46:01+05:30 IST

నగరంలో కరోనా మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. ఒక్క రోజే 13 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన వారిలో బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు ఉద్యోగుల ద్వారా కాంటాక్ట్ అయిన చిట్

కరీంనగర్‌లో మళ్లీ కరోనా కలకలం

కరీంనగర్: నగరంలో కరోనా మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. ఒక్క రోజే 13 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన వారిలో బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు ఉద్యోగుల ద్వారా కాంటాక్ట్ అయిన చిట్ ఫండ్ ఉద్యోగులకూ కరోనా సోకింది. నగరంలో మరోసారి కరోనా విజృంభించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మధ్యాహ్నం 2 గంటల వరకే కిరాణా దుకాణాలు తెరవాలని వ్యాపారులు నిర్ణయించారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించని కారణంగానే నగరంలో మరోసారి కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-06-21T15:46:01+05:30 IST