సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: ఆశావర్కర్లు

ABN , First Publish Date - 2020-03-12T17:43:22+05:30 IST

కోఠి డీఎంఈ కార్యాలయం ఎదుట ఆశావర్కర్ల ఆందోళనకు దిగారు. తమకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆశావర్కర్లు ధర్నాకు

సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: ఆశావర్కర్లు

హైదరాబాద్‌: కోఠి డీఎంఈ కార్యాలయం ఎదుట ఆశావర్కర్ల ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆశావర్కర్లు డిమాండ్ చేశారు. దీంతో కోఠి డీఎంఈ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. కనీస వేతనం రూ. 10 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే..కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆశావర్కర్లు కోరారు. దీంతో కోఠీ డీఎంఈ కార్యాలయం వద్ద చేరుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు.. ఆశావర్కర్లను అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పీఎస్‎కు తరలించారు.


Updated Date - 2020-03-12T17:43:22+05:30 IST