యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-05-11T20:57:34+05:30 IST

నల్లగొండ: దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

నల్లగొండ: దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల తరలింపులో జాప్యంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. కాలినడకన తమ సొంత ప్రాంతాలకు యూపీ, బీహార్, జార్ఖండ్ కార్మికులు బయలుదేరారు.


Updated Date - 2020-05-11T20:57:34+05:30 IST