గల్ఫ్‌ ఆయిల్‌ రూ. 50 లక్షల విరాళం

ABN , First Publish Date - 2020-04-25T08:49:23+05:30 IST

రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలకు మద్దతుగా గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఎండీ సుభాష్‌ రూ. 50 లక్షలు, ఇండస్‌ ఇండ్‌ ..

గల్ఫ్‌ ఆయిల్‌ రూ. 50 లక్షల విరాళం

50 లక్షలిచ్చిన ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు 

మంత్రి కేటీఆర్‌కు చెక్కులు అందజేత


కూకట్‌పల్లి/బర్కత్‌పుర, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలకు మద్దతుగా గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఎండీ సుభాష్‌ రూ. 50 లక్షలు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు రీజనల్‌ హెడ్‌ వినోద్‌ రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు చెక్కులను అందజేశారు. దాతలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించిన కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ నేత అభిలా్‌షరావును కేటీఆర్‌ అభినందించారు. కాగా, ముద్ర అగ్రికల్చర్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ మల్టీ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ పీఎం కేర్స్‌ ఫండ్‌కు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసింది.  

Updated Date - 2020-04-25T08:49:23+05:30 IST