నిరాడంబరంగా గోల్కొండ అమ్మవారి బోనాలు
ABN , First Publish Date - 2020-07-05T20:57:47+05:30 IST
ప్రతి ఏటా ఆషాఢమాసంలో అంగరంగ వైభంగా జరిగే గోల్కొండ జగదాంబికా..
![నిరాడంబరంగా గోల్కొండ అమ్మవారి బోనాలు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020070503250343/07052020152632n58.jpg)
హైదరాబాద్: ప్రతి ఏటా ఆషాఢమాసంలో అంగరంగ వైభంగా జరిగే గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల ఉత్సవాలు ఈ ఏడాది నిరాడంబరంగా జరుగుతున్నాయి. భక్తులందరూ గేటు వద్ద నుంచే దర్శనం చేసుకుని మొక్కుల్ని తీర్చుకుంటున్నారు. గత వారం ప్రారంభమైన జగదాంబిక అమ్మవారి బోనాలు ఈనెల 27 తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ బోనాల వేడుకలు జూన్ 25న ప్రారంభమయ్యాయి.