‘ఎస్ఎల్బీసీ’ పూర్తికి నిధులివ్వండి: జూలకంటి
ABN , First Publish Date - 2020-06-26T08:33:19+05:30 IST
‘ఎస్ఎల్బీసీ’ పూర్తికి నిధులివ్వండి: జూలకంటి
![‘ఎస్ఎల్బీసీ’ పూర్తికి నిధులివ్వండి: జూలకంటి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సొరంగం పనులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.