కొమురవెల్లి మల్లన్న ఆలయంలో నిరుపేదలకు అన్నదానం

ABN , First Publish Date - 2020-04-15T21:59:41+05:30 IST

సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో నిరుపేదలకు నేడు అన్నదానం నిర్వహించారు.

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో నిరుపేదలకు అన్నదానం

సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో నిరుపేదలకు నేడు అన్నదానం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ కారణంగా స్వగ్రామలకు వెళ్లలేని వలస కూలీలకు, పేదవారికి ఆలయ ఈవో టంకశాల వెంకటేష్ అన్నదాన ప్రసాదాన్ని పంపిణీ చేశారు.


Updated Date - 2020-04-15T21:59:41+05:30 IST