వైద్య విద్య ఇంటర్న్షిప్ గడువు పెంపు
ABN , First Publish Date - 2020-12-10T08:35:12+05:30 IST
ఎంబీబీఎస్ అభ్యర్థుల ఇంటర్న్షిప్ గడువును మార్చి 2021 నుంచి మే 2021 వరకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) పొడిగించింది. లాక్డౌన్ కారణంగా విద్యార్థులు ఇంటర్న్షిప్ తరగతులకు హాజరు కాలేకపోవడంతో

హైదరాబాద్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్ అభ్యర్థుల ఇంటర్న్షిప్ గడువును మార్చి 2021 నుంచి మే 2021 వరకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) పొడిగించింది. లాక్డౌన్ కారణంగా విద్యార్థులు ఇంటర్న్షిప్ తరగతులకు హాజరు కాలేకపోవడంతో ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2020లో ఇంటర్న్షిప్ ప్రారంభించిన వారంతా వచ్చే మే చివరికి పూర్తి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.