కాంట్రాక్టు వెటర్నరీ వైద్యుల సర్వీసు పొడిగింపు
ABN , First Publish Date - 2020-06-16T10:41:59+05:30 IST
మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలు అందించి అందరి మన్ననలు పొందాలని కాంట్రాక్టు

హైదరాబాద్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలు అందించి అందరి మన్ననలు పొందాలని కాంట్రాక్టు వెటర్నరీ వైద్యులతో మంత్రి తలసాని శ్రీనివా్స అన్నారు. 68మంది వైద్యులకు సర్వీసు పొడిగింపు ఉత్తర్వులను సోమవారం ఆయన అందజేశారు. మూగజీవాల వైద్యానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని మంత్రి తెలిపారు.