అభిమానులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు: పొంగులేటి

ABN , First Publish Date - 2020-03-13T14:12:38+05:30 IST

ఖమ్మం: అభిమానులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

అభిమానులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు: పొంగులేటి

ఖమ్మం: అభిమానులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మనమంతా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుస్తానని అభిమానులకు తెలిపారు. కేసీఆర్ నిర్ణయానికి తానూ కట్టుబడి ఉన్నానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 

Updated Date - 2020-03-13T14:12:38+05:30 IST