సీబీఎస్ఈ, జేఈఈ, నీట్పై ఆందోళన వద్దు
ABN , First Publish Date - 2020-04-28T10:57:43+05:30 IST
సీబీఎస్ఈ, జేఈఈ, నీట్పై ఆందోళన వద్దు

పరిస్థితి కుదుటపడిన తరువాతేనన్న కేంద్ర మంత్రి
హైదరాబాద్, ఏప్రిల్ 27, (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాతే సీబీఎస్ఈ, జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణ గురించి ఆలోచిస్తామని కేంద్ర మంత్రి రమేష్ పొక్రియల్ తెలిపారు. అప్పటి వరకు పరీక్షలు నిర్వహించ బోమని, విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు.