ములుగు జిల్లాలో 9 మందికి కరోనా వైరస్‌

ABN , First Publish Date - 2020-12-20T04:16:22+05:30 IST

ములుగు జిల్లాలో 9 మందికి కరోనా వైరస్‌

ములుగు జిల్లాలో 9 మందికి కరోనా వైరస్‌

ములుగు కలెక్టరేట్‌, డిసెంబరు 19: ములుగు జిల్లాలో శనివారం మరో 9 మందికి కరోనా వైరస్‌ సోకింది. 358 మందికి రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయగా, ములుగు మండలంలో ఇద్దరికి, ఏటూరునాగారంలో ఒకరికి, వెంకటాపూర్‌(రామప్ప)లో ఇద్దరికి, గోవిందరావుపేటలో ఇద్దరికి, మంగపేట మండలంలో ఇద్దరికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య తెలిపారు.

Updated Date - 2020-12-20T04:16:22+05:30 IST