కోతుల ఆకలి తీర్చిన కానిస్టేబుళ్లు
ABN , First Publish Date - 2020-04-03T06:52:20+05:30 IST
యాదాద్రి కొండపై వానరాలకూ లాక్డౌన్ తిప్పలు తప్పలేదు. యాదాద్రి ఆలయం మూతబడడంతో భక్తుల రాక నిలిచిపోయింది. దీంతో...
యాదాద్రి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): యాదాద్రి కొండపై వానరాలకూ లాక్డౌన్ తిప్పలు తప్పలేదు. యాదాద్రి ఆలయం మూతబడడంతో భక్తుల రాక నిలిచిపోయింది. దీంతో ఆహారం కోసం అలమటిస్తున్న వానరాలను చూసి చలించిపోయిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు హరీశ్రాజ్, ప్రవీణ్.. ఒక అరటిగెల, 25కిలోల టమాటాలను వాటికి అందజేశారు.