కాంగ్రె్‌సవి చిల్లర రాజకీయాలు: పొంగులేటి

ABN , First Publish Date - 2020-11-13T09:20:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ట్రాక్టర్‌ ర్యాలీలు, సంతకాల సేకరణతో కాంగ్రెస్‌ చిల్లర

కాంగ్రె్‌సవి చిల్లర రాజకీయాలు: పొంగులేటి

హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ట్రాక్టర్‌ ర్యాలీలు, సంతకాల సేకరణతో కాంగ్రెస్‌ చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.

నూతన వ్యవసాయ చట్టం రైతుల ప్రయోజనాల కోసమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు ట్రాక్టర్‌ ర్యాలీలతో రాజకీయాలు చేస్తున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు.


Updated Date - 2020-11-13T09:20:41+05:30 IST