ఎస్ఈసీని కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం

ABN , First Publish Date - 2020-11-21T18:56:58+05:30 IST

ఎస్ఈసీని కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం

ఎస్ఈసీని కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఎస్ఈసీని కలిసింది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రభుత్వ ప్రకటనల ఫ్లెక్సీలపై ఫిర్యాదు చేసింది. ఎల్ అండ్ టీ మెట్రో రైలు పిల్లర్లపై ప్రభుత్వం ప్రకటనలు ప్రచురించకూడదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-11-21T18:56:58+05:30 IST