కొవిడ్‌ ఆస్పత్రుల్లో తనిఖీలపై నిపుణుల కమిటీ

ABN , First Publish Date - 2020-10-21T10:07:18+05:30 IST

కరోనా వైద్య సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలపై పర్యవేక్షణకు ప్రభుత్వం ఆరుగురు ..

కొవిడ్‌ ఆస్పత్రుల్లో తనిఖీలపై నిపుణుల కమిటీ

హైదరాబాద్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): కరోనా వైద్య సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలపై పర్యవేక్షణకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది. చైర్మన్‌గా డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌, సభ్యులుగా ఉస్మానియా వైద్య విద్య కళాశాలకు చెందిన నలుగురు అధ్యాపకులు, నిలోఫర్‌ ఆస్పత్రికి చెందిన మరో అధ్యాపకుడిని నియమించారు.  

Updated Date - 2020-10-21T10:07:18+05:30 IST