డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రోడ్డెక్కిన బాధితులు
ABN , First Publish Date - 2020-12-15T23:37:44+05:30 IST
డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం బాధితులు రోడ్డెక్కారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు
![డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రోడ్డెక్కిన బాధితులు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020121503150153/12152020180735n10.jpg)
హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం బాధితులు రోడ్డెక్కారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. బాధితులతో పాటు కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.