అ భవనాలకు మినహాయింపు ఇవ్వాలి: చాడ

ABN , First Publish Date - 2020-10-01T08:40:04+05:30 IST

రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కార్యాలయాల భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు కల్పించాలని సీపీఐ రాష్ట్ర....

అ భవనాలకు మినహాయింపు ఇవ్వాలి: చాడ

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కార్యాలయాల భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర, జిల్లా, మండల, బస్తీ, గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కార్యాలయాలకు మునిసిపల్‌, పంచాయతీలకు ఆస్తిపన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2020-10-01T08:40:04+05:30 IST