ప్లాస్మా థెరపీ పేరుతో చీకటి దందా!

ABN , First Publish Date - 2020-07-19T16:57:29+05:30 IST

కరోనా బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని చీకటి వ్యాపారానికి తెరలేపారు.

ప్లాస్మా థెరపీ పేరుతో చీకటి దందా!

హైదరాబాద్: కరోనా బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని చీకటి వ్యాపారానికి తెరలేపారు. ప్లాస్మాదాత అందుబాటులో ఉన్నాడని వేల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత అందుబాటులో లేకుండా పోతున్నారు. ఈ దందా అంతా ఆన్ లైన్ అడ్డాగా చేసుకుని జరుగుతోంది. ప్లాస్మా థెరపీపై పూర్తి అవగాహన లేనివారు ప్రాణాలు రక్షించుకోవాలనే తాపత్రయంతో మోసగాళ్ల ట్రాప్‌లో పడుతున్నారు. అసలు ఈ ప్లాస్మా వ్యాపారం వెనుక గూడు పుఠాని ఏంటి? శవాలపై పేలాలు ఏరుకునే కేటుగాళ్లు దీన్ని వ్యాపారంగా ఎలా మార్చారో మీరే చూడండి...పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2020-07-19T16:57:29+05:30 IST