ఏపీ నిర్మిస్తున్న తుంగభద్ర కాలువను అడ్డుకోండి
ABN , First Publish Date - 2020-11-07T07:39:21+05:30 IST
తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలోని హైలెవెల్ కెనాల్ (హెచ్ఎల్సి)కి సమాంతరంగా మరో వరద
![ఏపీ నిర్మిస్తున్న తుంగభద్ర కాలువను అడ్డుకోండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బోర్డుకు లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలోని హైలెవెల్ కెనాల్ (హెచ్ఎల్సి)కి సమాంతరంగా మరో వరద కాల్వను తవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు లేఖను రాయాలని నిర్ణయించింది.
ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్రావు బోర్డుకు లేఖ రాయనున్నారు.